ఇండోనేషియా లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జావా దీవిలో ఓ బస్సు లోయలో పడిపోవడంతో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ జావాలోని ఇస్లామిక్ జూనియర్ హైస్కూల్ కు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులు, టీచర్లతో కలిసి బుధవారం విహారయాత్రకు వెళ్లారు. గురువారం తెల్లవారుజామున సుమేడాంగ్ జిల్లాలో బస్సు ప్రయాణిస్తున్న సమయంలో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీసి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. బస్సు బ్రేకులు పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనలో 27 మంది మృతిచెందగా.. 35 మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడినవారిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
765978 395947thaibaccarat dot com is the very best site to study casino games : like baccarat, poker, blackjack and roulette casino 497742
344477 712751I enjoy your wp format, exactly where did you get a hold of it? 732294