ఇండోనేషియా లో ఓ ప్రయాణికుల ఎయిర్ బోయింగ్ 737విమానం అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. 52 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో జకర్తా నుంచి పోంటియాన్ కు వెళ్తున్న విమానం.. టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే అదృశ్యం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ధౌజండ్ ఐలాండ్ ప్రాంతంలో విమానం కూలినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఇండోనేషియా రవాణా మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటన చేసింది. ఈ విమానం కేటగిరీ వన్ ఎయిర్లైన్స్ గా పేరున్న శ్రీవిజయ ఎయిర్లైన్స్ కు చెందింది. విమానం జాడ కనుగొనేందుకు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్కూ ఏజెన్సీ, జాతీయ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ కమిటి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
రాడార్ సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఈమేరకు విమానాయాన సంస్థ కూడా ప్రకటన విడుదల చేసింది. జకార్తా నుంచి పోంటియానిక్ వెళ్లడానికి 90 నిముషాల సమయం మాత్రమే పడుతుందని అంటోంది. మరోవైపు ప్రయాణికుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
806081 987734U never get what u expect u only get what u inspect 304439
308881 594196fantastic work Outstanding weblog here! Also your internet web site a whole lot up rapidly! What internet host are you the usage of? Can I get your associate link on your host? I want my internet site loaded up as rapidly as yours lol 712859
155584 748410Some genuinely wonderful weblog posts on this internet website , regards for contribution. 355101
757428 97704Yay google is my king helped me to discover this excellent site ! . 162098