భారత్ లో ఓవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ఉధృతంగా జరుగుతుంటే.. మరొపక్క వ్యాక్సినేషన్ పై అపోహలు ఇంకా పోవడం లేదు. ఈ పంధాలోనే ఒడిశాలోని కటక్ జిల్లాలో కొందరు హెల్త్ వర్కర్లు ముందుకు రాకపోవడంతో జిల్లా కలెక్టర్ జారీ చేసిన కీలక ఆదశాలు సంచలనం రేపుతున్నాయి. పేర్లు నమోదు చేసుకుని కూడా వ్యాక్సిన్లు వేయించుకోకపోతే జీతాలు నిలిపివేస్తామని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన ఆదేశాలు హెల్త్ వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలకు హెచ్చరికలుగా మారాయి.
ఫిబ్రవరి 10లోపు వీరంతా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన తన ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కటక్ జిల్లాలో అతితక్కకువగా వ్యాక్సినేషన్ నమోదవడం జిల్లాకు అప్రతిష్ట అని కలెక్టర్ అన్నారు. ఈమేరకు కటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు కలెక్టర్ చాయని రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ లో దాదాపు 50 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. భారత్లో ఇస్తున్న కోవిషీల్డ్, కోవ్యాక్సిన్లు రెండూ సురక్షితమైన వ్యాక్సిన్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
472705 991850Thank you for the auspicious writeup. It in truth used to be a amusement account it. Glance complex to a lot more added agreeable from you! Nonetheless, how could we be in contact? 370741
259635 525248A person necessarily lend a hand to make severely posts Id state. This is the really initial time I frequented your web page and to this point? I surprised with the analysis you made to make this particular submit extraordinary. Magnificent procedure! 219698