Switch to English

ఫ్లాష్ న్యూస్‌ : కరోనా భయంతో యువతిపై గ్రామస్తుల దాడి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

కరోనా భయంతో యువతిపై గ్రామస్తుల దాడి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రతిఒక్కరికి భయ బ్రాంతులకు గురి చేస్తోంది. కాస్త అనుమానంగా ఎవరు కనిపించినా కూడా వారికి ఏమైనా కరోనా ఉందేమో అనే భయం ఎందరిలో వ్యక్త అవుతోంది. ఆ భయంతోనే 20 ఏళ్ల ఒక యువతిని హరియాణలో కొందరు కొట్టి గాయపరిచారు. బాధిత యువతి ఎంత చెప్పినా వినకుండా కొట్టారట.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… చోంగ్ హోయి మీసావో అనే యువతి ఇటీవల పైజాపూర్ కు స్నేహితురాలిని కలిసేందుకు వెళ్ళాను. అక్కడ కొందరు నన్ను అనుమానంగా చూసారు. అయినా నేను పట్టించుకోకుండా సామాజిక దూరం పాటించి అక్కడ భోజనం చేసి వచ్చాను. కానీ కొందరు నన్ను వైరస్ ను వ్యాప్తి చెందిస్తున్నావా అంటూ గొడవకు దిగారు. అదే సమయంలో మరి కొందరు నన్ను కొట్టేందుకు కర్రలతో వచ్చారు. నన్ను వారు కొడుతుండగా నేను అక్కడ నుండి వచ్చేశాను అంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఏంకౌరీ చేస్తున్నారు.

మెరీకోమ్ ను ఆశ్చర్యపర్చిన ఢిల్లీ పోలీసులు

ఫ్లాష్ న్యూస్‌ :  బైక్ యాక్సిడెంట్: బొత్స మేనల్లుడి కొడిక్కి గాయాలు.!

భారత బాక్సింగ్ దిగ్గజం మెరీకోమ్ ను ఢిల్లీ పోలీసులు ఆశ్చర్యపర్చారు. కరోనా నియంత్రణ డ్యూటీలో తలమునకలై ఉన్న పోలీసులు మెరీకోమ్ ఇంటికి కేక్ తీసుకుని వెళ్లారు. లాక్ డౌన్ కారణంగా అన్నిచోట్లా బంద్ వాతావరణం ఉంది. ఇలాంటి సమయంలో మెరీకోమ్ చిన్న కొడుకు పుట్టిన రోజు అవ్వడంతో అతడికి కేక్ లేకుండా అయ్యింది. అతడి బర్త్ డే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేక్ పట్టుకుని మరి వెళ్లారు.

పోలీసుకు కేక్ పట్టుకు వచ్చి తన కొడుకు పుట్టిన రోజు నిర్వహించడంపై మెరీకోమ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పుట్టిన రోజు మళ్ళీ రాదు. అతడికి ఇది ప్రత్యేకమైన పుట్టిన రోజు అంటూ మెరీకోమ్ ట్వీట్ చేశారు. రాజ్య సభ సభ్యురాలిగా ఉన్న మెరీకోమ్ ప్రస్తుతం ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులో ఉంటున్నారు. ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్ కోసం మెరీకోమ్ ఎదురు చూశారు. కానీ కరోనా కారణంగా అవి కాస్త క్యాన్సిల్ అయ్యాయి.

బైక్ యాక్సిడెంట్: బొత్స మేనల్లుడి కొడిక్కి గాయాలు.!

ఫ్లాష్ న్యూస్‌ :  బోర్డర్‌ చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లిన లారీ.. ఎమ్మార్వో, ఆర్‌ఐలకు తీవ్ర గాయాలు

లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు టీవీల్లో, పేపర్లలో, నెట్లో యాక్సిడెంట్ కారణంగా జరిగే ఘోరాలను తక్కువగా చూస్తున్నాం. కానీ లాక్ డౌన్ సడలింపులు కారణంగా రోడ్ల మీద యాక్షిడెంట్లు మళ్ళీ ఎక్కువవుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో బైక్ పై వెళ్తున్న యువకులు అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ పడిన దగ్గరి నుంచి చాలా దూరం జారుకుంటూ వెళ్లడం వలన వారికి బాగానే గాయాలయ్యాయి.

అందులో ముఖ్యంగా ఒకతనికి మాత్రం గాయాలు ఎక్కువగా తగలడంతో రక్త స్రావం ఎక్కువగా జరగడంతో అక్కడి స్థానికులు వారిని వెంటనే దగ్గర్లోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ కి తరలించగా, అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ యువకుల్లో ఒకరు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ కుమారుడని సమాచారం.

బోర్డర్‌ చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లిన లారీ.. ఎమ్మార్వో, ఆర్‌ఐలకు తీవ్ర గాయాలు

బోర్డర్‌ చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లిన లారీ.. ఎమ్మార్వో, ఆర్‌ఐలకు తీవ్ర గాయాలు

తెలంగాణలోకి వస్తున్న వలస కార్మికులను మరియు ప్రయాణికులను అధికారులు క్షుణ్ణంగా పరీక్షించి స్క్రీనింగ్‌ టెస్టును నిర్వహించి మరీ రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఖమ్మం జిల్లా సరిహద్దు అశ్వరావు పేట వద్ద బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌ను ఏర్పాటు చేసి వలస కార్మికులను పరీక్షిస్తున్నారు. ఉదయం సాయంత్రం ఎమ్మార్వో స్థాయి అధికారి మరియు పోలీసు శాఖ వారు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. నేడు తెల్లవారు జామున కూడా అక్కడ చెక్‌ పోస్ట్‌ వద్ద ఎమ్మార్వో మరియు ఆర్‌ఐ తోపాటు పోలీసులు డ్యూటీ నిర్వహిస్తున్నారు.

ఆ సమయంలో ఒక లారి అదుపు తప్పి అధికారులు ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ టెంట్‌ వద్దకు దూసుకు వచ్చింది. ప్రమాదంను కొన్ని క్షణాల ముందు గుర్తించిన ఎమ్మార్వో మరియు ఆర్‌ఐలు అక్కడ నుండి దూరంగా పరుగులు పెట్టారు. అదే సమయంలో అక్కడ వలస కూలీలు కూడా ఉన్నారు. వారిలో కొందరు కూడా లారీ దూసుకు వస్తుండటంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఎవరు మృతి చెందలేదు, కాని ఎమ్మార్వో మరియు ఆర్‌ఐలు గాయాలపాలయ్యారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

రాజకీయం

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...