Switch to English

ఫ్లాష్ న్యూస్‌ : కరోనా భయంతో యువతిపై గ్రామస్తుల దాడి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

కరోనా భయంతో యువతిపై గ్రామస్తుల దాడి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రతిఒక్కరికి భయ బ్రాంతులకు గురి చేస్తోంది. కాస్త అనుమానంగా ఎవరు కనిపించినా కూడా వారికి ఏమైనా కరోనా ఉందేమో అనే భయం ఎందరిలో వ్యక్త అవుతోంది. ఆ భయంతోనే 20 ఏళ్ల ఒక యువతిని హరియాణలో కొందరు కొట్టి గాయపరిచారు. బాధిత యువతి ఎంత చెప్పినా వినకుండా కొట్టారట.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… చోంగ్ హోయి మీసావో అనే యువతి ఇటీవల పైజాపూర్ కు స్నేహితురాలిని కలిసేందుకు వెళ్ళాను. అక్కడ కొందరు నన్ను అనుమానంగా చూసారు. అయినా నేను పట్టించుకోకుండా సామాజిక దూరం పాటించి అక్కడ భోజనం చేసి వచ్చాను. కానీ కొందరు నన్ను వైరస్ ను వ్యాప్తి చెందిస్తున్నావా అంటూ గొడవకు దిగారు. అదే సమయంలో మరి కొందరు నన్ను కొట్టేందుకు కర్రలతో వచ్చారు. నన్ను వారు కొడుతుండగా నేను అక్కడ నుండి వచ్చేశాను అంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఏంకౌరీ చేస్తున్నారు.

మెరీకోమ్ ను ఆశ్చర్యపర్చిన ఢిల్లీ పోలీసులు

ఫ్లాష్ న్యూస్‌ :  బైక్ యాక్సిడెంట్: బొత్స మేనల్లుడి కొడిక్కి గాయాలు.!

భారత బాక్సింగ్ దిగ్గజం మెరీకోమ్ ను ఢిల్లీ పోలీసులు ఆశ్చర్యపర్చారు. కరోనా నియంత్రణ డ్యూటీలో తలమునకలై ఉన్న పోలీసులు మెరీకోమ్ ఇంటికి కేక్ తీసుకుని వెళ్లారు. లాక్ డౌన్ కారణంగా అన్నిచోట్లా బంద్ వాతావరణం ఉంది. ఇలాంటి సమయంలో మెరీకోమ్ చిన్న కొడుకు పుట్టిన రోజు అవ్వడంతో అతడికి కేక్ లేకుండా అయ్యింది. అతడి బర్త్ డే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేక్ పట్టుకుని మరి వెళ్లారు.

పోలీసుకు కేక్ పట్టుకు వచ్చి తన కొడుకు పుట్టిన రోజు నిర్వహించడంపై మెరీకోమ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పుట్టిన రోజు మళ్ళీ రాదు. అతడికి ఇది ప్రత్యేకమైన పుట్టిన రోజు అంటూ మెరీకోమ్ ట్వీట్ చేశారు. రాజ్య సభ సభ్యురాలిగా ఉన్న మెరీకోమ్ ప్రస్తుతం ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులో ఉంటున్నారు. ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్ కోసం మెరీకోమ్ ఎదురు చూశారు. కానీ కరోనా కారణంగా అవి కాస్త క్యాన్సిల్ అయ్యాయి.

బైక్ యాక్సిడెంట్: బొత్స మేనల్లుడి కొడిక్కి గాయాలు.!

ఫ్లాష్ న్యూస్‌ :  బోర్డర్‌ చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లిన లారీ.. ఎమ్మార్వో, ఆర్‌ఐలకు తీవ్ర గాయాలు

లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు టీవీల్లో, పేపర్లలో, నెట్లో యాక్సిడెంట్ కారణంగా జరిగే ఘోరాలను తక్కువగా చూస్తున్నాం. కానీ లాక్ డౌన్ సడలింపులు కారణంగా రోడ్ల మీద యాక్షిడెంట్లు మళ్ళీ ఎక్కువవుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో బైక్ పై వెళ్తున్న యువకులు అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ పడిన దగ్గరి నుంచి చాలా దూరం జారుకుంటూ వెళ్లడం వలన వారికి బాగానే గాయాలయ్యాయి.

అందులో ముఖ్యంగా ఒకతనికి మాత్రం గాయాలు ఎక్కువగా తగలడంతో రక్త స్రావం ఎక్కువగా జరగడంతో అక్కడి స్థానికులు వారిని వెంటనే దగ్గర్లోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ కి తరలించగా, అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ యువకుల్లో ఒకరు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ కుమారుడని సమాచారం.

బోర్డర్‌ చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లిన లారీ.. ఎమ్మార్వో, ఆర్‌ఐలకు తీవ్ర గాయాలు

బోర్డర్‌ చెక్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లిన లారీ.. ఎమ్మార్వో, ఆర్‌ఐలకు తీవ్ర గాయాలు

తెలంగాణలోకి వస్తున్న వలస కార్మికులను మరియు ప్రయాణికులను అధికారులు క్షుణ్ణంగా పరీక్షించి స్క్రీనింగ్‌ టెస్టును నిర్వహించి మరీ రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఖమ్మం జిల్లా సరిహద్దు అశ్వరావు పేట వద్ద బోర్డర్‌ చెక్‌ పోస్ట్‌ను ఏర్పాటు చేసి వలస కార్మికులను పరీక్షిస్తున్నారు. ఉదయం సాయంత్రం ఎమ్మార్వో స్థాయి అధికారి మరియు పోలీసు శాఖ వారు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. నేడు తెల్లవారు జామున కూడా అక్కడ చెక్‌ పోస్ట్‌ వద్ద ఎమ్మార్వో మరియు ఆర్‌ఐ తోపాటు పోలీసులు డ్యూటీ నిర్వహిస్తున్నారు.

ఆ సమయంలో ఒక లారి అదుపు తప్పి అధికారులు ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ టెంట్‌ వద్దకు దూసుకు వచ్చింది. ప్రమాదంను కొన్ని క్షణాల ముందు గుర్తించిన ఎమ్మార్వో మరియు ఆర్‌ఐలు అక్కడ నుండి దూరంగా పరుగులు పెట్టారు. అదే సమయంలో అక్కడ వలస కూలీలు కూడా ఉన్నారు. వారిలో కొందరు కూడా లారీ దూసుకు వస్తుండటంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఎవరు మృతి చెందలేదు, కాని ఎమ్మార్వో మరియు ఆర్‌ఐలు గాయాలపాలయ్యారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...