వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
ఈ కాలంలో కూడా వరకట్న వేధింపుల ఎదుర్కొంటున్న వివాహితలు చాలా మందే ఉంటున్నారు. ఎన్నో వందల మంది ఇంకా కూడా వరకట్న వేధింపుల గురయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా కర్ణాటక రామనగర జిల్లా కనకపురంలో దారుణం జరిగింది. రెండేళ్ల క్రితం పూర్ణిమ మరియు మునిమాదేవ లకు వివాహం జరిగింది. పెళ్లి అయినా ఏడాది నుండి పూర్ణిమను అదనపు కట్నం తీసుకు రమ్మంటు వేధిస్తున్నారు.
ఏడాది కాలంగా వేధింపులు భరిస్తున్న పూర్ణిమ గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణంపై కేసు నమోడీ అయ్యింది. పోలీసులు మునిమాదేవ పై అదనపు కట్నం మరియు డొమెస్టిక్ వఎలెన్స్ కేసులు నమోదు చేశారు. లక్ష రూపాయలు ఇవ్వాలంటూ మునిమాదేవ గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాడని పూర్ణిమ కుటుంబ సభ్యులు తెలియజేశారు.
రూ. 20 కోసం నాలుగేళ్ల బాలికను హత్య చేసాడు
కర్ణాటకలోని బెళగాని జిల్లా జాగనూర గ్రామంలో దివ్య అనే బాలిక రూ.20 తీసుకుని బిస్కట్స్ కొనుక్కునేందుకు వెళ్తున్న సమయంలో పూజా అనే యువతి డబ్బులు లాక్కుంది. దివ్య ఏడవడంతో భయపడ్డ పూజా ఊరి వాళ్లకు చెప్పి పరువు తీస్తుందేమో అనే భయంతో పక్కనే ఉన్న బాయిలో తోసింది. ఆ విషయాన్ని పక్కనే ఉన్న వారు గుర్తించడంతో వెంటనే దివ్య తల్లిదండ్రులను అలర్ట్ చేశారు. స్థానికులు వచ్చి దివ్యను బాయిలోంచి తీసేప్పటికి మృతి చెందినట్లుగా గుర్తించారు.
పోలీసులు కేసు నమోదు చేసి పూజాను అరెస్ట్ చేశారు. కేవలం ఇరువై రూపాయలకు హత్య చేయడంపై పూజను స్థానికులు కొట్టేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు ఆమెను తీసుకుని వెళ్లి పోయారు. వెంటనే ఆమెకు కఠిన శిక్ష అమలు చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. పూజా మానసిక పరిస్థితి బాగుండదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
367435 738952I like your writing style genuinely loving this internet website . 357109
321125 703993I truly enjoy examining on this site , it has excellent content . 40801
719907 202965hi!,I like your writing so a lot! share we communicate far much more about your write-up on AOL? I need a specialist on this area to solve my dilemma. May possibly be thats you! Looking forward to see you. 458115