విజయనగరం జిల్లా మండలం సుంకరి పేట వద్ద రెండు బస్సులు ఒక లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న బస్సులు రెండు ఢీ కొట్టాయి. ఇంతలో వెనుక నుండి వస్తున్న సిలిండర్ల లారీ కూడా బస్సుకు వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీ ఎత్తున ఉంటుందని అంతా భావించినా అదృష్టవశాత్తు పలువురు గాయాలతో బయట పడ్డారు.
ఈ ప్రమాదంలో బస్సుల్లో ఉన్న ఇద్దరు డ్రైవర్లు మరియు బస్సులో ఉన్న ఒక ప్రయాణికుడు మృతి చెందినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. వెనుక నుండి వచ్చి ఢీ కొట్టిన లారీ మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నది. లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. లారీలో ఉన్న సిలిండర్ల వల్ల పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు. ఈ ప్రమాదంలో గాయ పడ్డ వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
925362 459181Wow, incredible weblog format! How lengthy have you been blogging for? you make running a weblog glance easy. The full glance of your website is great, as smartly the content material material! 408743
533400 912615This is the very first time I frequented your web page and so far? I amazed with the analysis you made to make this particular publish incredible. 128362
847926 108417Its wonderful as your other articles : D, appreciate it for putting up. 421883