ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం కు మొదటి కార్యదర్శిగా వ్యవహరించిన తుర్లపాటి కుటుంబ రావు నిన్న రాత్రి 10 గంటల సమయంలో అనారోగ్య సమయంలో కన్నుమూశారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ హఠాత్తుగా గుండె పోటు రావడంతో కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 87 ఏళ్ల కుటుంబ రావు జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించారు. 14 ఏళ్ల వయసులోనే ఆయన జర్నలిజంపై మక్కువతో అటుగా అడుగులు వేశారు.
జర్నలిస్టుగా ప్రముఖ నాయకులు నెహ్రూ, అంబేద్కర్, రాజాజీ వంటి వారిని కుటుంబ రావు ఇంటర్వ్యూలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పురష్కారం పద్మశ్రీ ని అందుకున్న కుటుంబ రావు జర్నలిజంలో చేసిన సేవలకు పలు పురష్కారాలు దక్కాయి. 6000 మంది ప్రముఖుల బయోగ్రఫీ లను ఆయన రాశారు. దేశ విదేశాల్లో దాదాపుగా 20 వేల సమావేశాల్లో మాట్లాడి గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డును నమోదు చేశారు. ఎన్నో పుస్తకాలు రాసిన కుటుంబరావు 18 మంది ముఖ్యమంత్రులతో మాట్లాడి అరుదైన ఘనతను దక్కించుకున్నారు. అలాంటి కుటుంబ రావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అంటూ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
176969 252189This kind of publish appears to get yourself lots of visitors. How will you acquire traffic to that? It provides a terrific distinctive twist upon issues. I guess having something traditional or possibly substantial to give info on will be the central aspect. 977680
442488 34422really nice post, i undoubtedly truly like this incredible website, maintain on it 192135
695818 94738Disgrace on the search Google for not positioning this publish upper! Come on over and visit my website. 409128