సంక్రాంతి సెలవులకు వైజాగ్ నుండి పెద్ద ఎత్తున జనాలు సొంత ప్రాంతంకు వెళ్తూ ఉంటారు. గోదావరి జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఈ సమయంలో వేల కొద్ది ఇళ్లకు తాళాలు వేసి వెళ్తూ ఉంటారు. దాంతో ఇళ్లలో చోరీలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆ విషయంలో ఈసారి పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఏడాదిలా దొంగతనాలు జరుగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.
ఊరు వెళ్లాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ లో తెలియజేయాల్సి ఉంటుంది. అలా తెలియజేసిన వారి ఇంటిపై ఒక కన్ను వేసి ఉంటుంది. ఆ చుట్టు పక్కల రాత్రి సమయంలో కూడా పహారా కాస్తూ ఉంటామని పోలీసులు చెబుతున్నారు. వైజాగ్ మొత్తంలోని అనేక ప్రాంతాల్లో ఈ విధంగానే సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
940720 421052Outstanding post, I conceive folks ought to larn a lot from this web web site its genuinely user genial . 904775
770713 932481This internet site is in fact a walk-through it really could be the information you desired relating to this and didnt know who ought to. Glimpse here, and you will undoubtedly discover it. 440048