తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ తయారు అవుతుంటే.. ఇక్కడి వారికి మాత్రం వ్యాక్సిన్ అందుబాటులో లేదు అంటూ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో తయారు అవుతున్న వ్యాక్సిన్ లో 85 శాతం కేంద్రం ఆధీనంలోకి తీసుకుని కేవలం 15 శాతం మాత్రమే రాష్ట్రానికి ఇస్తున్నట్లుగా కేటీఆర్ అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని పేర్కొన్నాడు.
సిరిసిల్ల నియోజక వర్గంలో పర్యటించిన ఆయన కరోనా శాశ్వతంగా కనుమరుగు అవ్వాలంటే కేవలం వ్యాక్సిన్ మార్గం. ఆ వ్యాక్సిన్ ను హైదరాబాద్ తయారు చేస్తోంది. హైదరాబాద్ లో వ్యాక్సిన్ తయారు అవుతూ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. కాని కేంద్రం మాత్రం రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్ ను ఇవ్వడం లేదు. రెండు సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. సిరిసిల్ల ఆసుపత్రుల్లో ఆక్సీజన్ తో పాటు అన్ని విధాలుగా వసతులు ఉన్నాయంటూ కేటీఆర్ తెలియజేశాడు. హైదరాబాద్ కరీంనగర్ వెళ్లాల్సిన అవసరం లేదని కూడా అన్నాడు.
279853 477547hello!,I really like your writing quite a good deal! percentage we keep up a correspondence extra about your post on AOL? I need an expert on this area to unravel my dilemma. Could be that is you! Taking a look forward to peer you. 40921
201158 530802Cool post thanks! We feel your articles are great and hope far more soon. We enjoy anything to do with word games/word play. 900007
456969 3410Merely wanna input that you have a very nice web site , I enjoy the pattern it genuinely stands out. 794468