మూడు రోజుల క్రితం బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తూ మార్గ మద్యలో గద్వాల జిల్లా కలుగొట్ల వాగులో కారు కొట్టుకు పోయిన విషయం తెల్సిందే. ఆ కారులో ఉన్న ఇద్దరు బయట పడగా సింధు రెడ్డి మాత్రం గల్లంతయ్యింది. కుటుంబ సభ్యులు ఆమె ఆచూకి కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె ఎక్కడో ఒక చోట బతికే ఉంటుందని కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూడగా గజ ఈతగాళ్ల బృందం సింధూరెడ్డి మృతదేహంను గుర్తించారు.
శనివారం తెల్లవారు జామున గల్లంతయిన సింధూరెడ్డి ఎట్టకేలకు కర్నూల్ రైల్వే బ్రిడ్జీ కింద శవంగా కనిపించింది. బీచుపల్లికి చెందిన గజ ఈతగాడు జగన్ ఈమె మృతదేహంను గుర్తించారు. రెండు రోజులు తీవ్రంగా గాలించిన తర్వాత సింధు మృత దేహంను గుర్తించినట్లుగా పోలీసులు తెలియజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు.
322610 893614I believe this web site contains some extremely wonderful data for everybody : D. 388885
295296 841555Yeah bookmaking this wasnt a bad conclusion wonderful post! . 746183
347445 31357Hi my friend! I want to say that this post is awesome, good written and include almost all significant infos. Id like to see much more posts like this . 509314
219367 279935All you want to know about News data to you. 961024
829751 572246I should test with you here. Which is not one thing I normally do! I enjoy studying a submit that will make folks think. Also, thanks for permitting me to comment! 327648