భారత ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టిన విషయం తెల్సిందే. మొదటి దశలో రెండు వ్యాక్సీన్ లను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇప్పటికే దాదాపుగా 10 లక్షల మంది వరకు టీకా పంపిణీ పూర్తి అయ్యింది. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ వికటించి కొందరు మృతి చెందుతున్నారు. కాని ఇండియాలో మాత్రం మృతులు ఏమీ లేరు అనుకుంటున్న సమయంలో కర్ణాటకలో ఒక వైధ్యుడు మృతి చెందడం చర్చనీయాంశం అయ్యింది.
కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ప్రైవేట్ వైధ్యుడు ఇటీవలే టీకా తీసుకున్నారు. ఆయన గుండె పోటుతో మృతి చెందారు. ఈనెల 17వ తారీకున టీకా తీసుకున్న ఆయన నాలుగు రోజుల తర్వాత గుండె పోటుతో మరణంచడం పై ఆరోగ్య స్పందించాల్సి ఉంది. ప్రాథమికంగా అయితే ఆయన తీసుకున్న కోవిషీల్డ్ వల్ల మృతి చెందలేదు అంటూ టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని సీరియస్ గానే పరీశించాల్సిన అవసరం ఉందని సామాన్యులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
541097 489914Hi my friend! I want to say that this post is awesome, nice written and incorporate almost all significant infos. Id like to see more posts like this . 267730
568635 215934Some genuinely excellent info , Gladiola I detected this. 109804
294299 836696Wonderful post, thanks so considerably for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 18877
327930 609702Sounds like some thing a lot of baby boomers should study. The feelings of neglect are there in several levels when a single is over the hill. 992397