దేశంలో జనవరి 16న భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే.. మొదటి రోజు ఎక్కడా నెగటివ్ ఫలితాలు రాలేదు. అయితే.. రెండో రోజు మాత్రం ఆయా రాష్ట్రాల్లో దుష్ప్రభావాలు తలెత్తాయి. మొత్తంగా 51 మందిలో వ్యాక్సినేషన్ ప్రతికూల ప్రభావాలు చూపాయని నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. సౌత్ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ పరిధిలో 22, వెస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీల్లో 12, ఆగ్నేయ ఢిల్లీ, న్యూఢిల్లీలో 10, వాయవ్య ఢిల్లీలో 4, సెంట్రల్ ఢిల్లీలో 2, నార్త్ ఢిల్లీలో 1.. మందిలో దుష్ప్రభావాలు గుర్తించినట్టు తెలిపారు.
ప్రస్తుతం వీరంతా చికిత్స తీసుకుంటున్నారని వివరించారు. వీరిలో ఒకరి పరిస్థితి మాత్రమే విషమంగా ఉందని అంటున్నారు. ఆ వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం ఎయిమ్స్ కు తరలించి చికిత్స్ అందిస్తున్నారు. బాధితుడు టీకా తీసుకున్న తర్వాత తలనొప్పి, దద్దుర్లు, శ్వాస ఇబ్బందులు, గుండె వేగం పెరగడం వంటి సమస్యలు తలెత్తాయని అంటున్నారు. దీంతోపాటు రాజస్థాన్లో 21, మహారాష్ట్రలో 14, హరియాణాలో 13 మందిలో దుష్ప్రభావాలు తలెత్తాయని తెలుస్తోంది.
846037 527856Thank you for your quite good details and feedback from you. san jose used car 170496
539337 439468Spot on with this write-up, I truly suppose this web site needs rather much more consideration. most likely be once much more to learn much much more, thanks for that information. 661280
216914 471753Thanks for blogging and i enjoy the blog posting so no public comments.,,,,,,,,,,, 345258
512953 735842I truly like your writing style, great info , thankyou for putting up : D. 622939