విశాఖ పట్నంలో 2013 నుండి కొనసాగుతున్న దివ్యాంగుల పాఠశాల హిడెన్ స్ర్పౌట్స్ ను జీవీఎంసీ అధికారులు అక్రమ కట్టడం అంటూ కూల్చి వేయడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న పాఠశాల అది కూడా దివ్యాంగుల పాఠశాలను ఇలా చేయడం ఏమాత్రం సమంజసం కాదు అంటూ ప్రముఖులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
2013 లో కేవలం నలుగురు విద్యార్థులతో ప్రారంభం అయిన ఈ స్కూల్ లో ప్రస్తుతం 150 మంది ఉన్నారు. ఈ స్కూల్ కోసం శ్రీనివాస్ తన జీవితాన్ని మొత్తం దారపోశారు. అందుకే ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డును సైతం ఇచ్చింది. అంతటి గొప్ప వ్యక్త నడుపుతున్న స్కూల్ ను ఇలా అక్రమ కట్టడం అంటూ తొలగించడం ఏమాత్రం భావ్యం కాదన్నాడు. మానవత్వంతో వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు విజయ సాయి రెడ్డిని ఎమ్మెస్కే కోరాడు.
398208 233120I saw your post awhile back and saved it to my computer. Only recently have I got a chance to checking it and have to let you know nice function. 852632
66276 774884Rattling clean web internet site , appreciate it for this post. 191122
1289 608341Music started playing anytime I opened this web website, so annoying! 193399