‘కరోనా రోగం కంటే వైద్య పరీక్షలే ఖరీదయ్యాయి. సామాన్యులు వేలకు వేలు టెస్టులకే ఖర్చు చేస్తున్నారు. ప్రజల సమస్యలు తీర్చేందుకే ప్రభుత్వం ఉచిత డయాగ్నస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. మొదటగా 19 జిల్లా ప్రధాన కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని ప్రారంభిస్తున్నాం. జూన్ 7 నుంచే ఈ డయాగ్నస్టిక్ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ లో కరోనా, విద్య, వైద్య శాఖలపై జరిపిన సమీక్షలో ఈ సెంటర్ల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్లలో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, బధ్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీం నగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్.. జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఈ డయాగ్నోసిస్ కేంద్రాలు ప్రారంభించాలని వైద్య అధికారులకు సిఎం కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.
112721 332413Which is some inspirational stuff. Never knew that opinions may possibly be this varied. Thank you for all the enthusiasm to supply such valuable details here. 660739
982646 535461Thank you for every other informative site. Where else could I get that type of information written in such a perfect means? Ive a mission that Im just now operating on, and Ive been at the look out for such info. 25706
724188 123571Extremely clean internet site , thanks for this post. 622536