మెగా హీరో సాయి తేజ్ గతేడాది సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంతో డీసెంట్ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. లేటెస్ట్ గా తేజ్ నటించిన చిత్రం రిపబ్లిక్. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. అసలు ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపించింది.
ఇదిలా ఉంటే జీ స్టూడియోస్ సంస్థ రిపబ్లిక్ నెగటివ్ హక్కులను భారీ అమౌంట్ కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్, డిజిటల్, సాటిలైట్ హక్కులు అన్నీ కలుపుకుని జీ స్టూడియోస్ సంస్థ దాదాపు 40 కోట్లు వెచ్చించి హక్కులను కొనుగోలు చేసింది.
ఈ చిత్రాన్ని నిర్మించిన భగవాన్, పుల్లారావులకు ఇది గోల్డెన్ ఆఫర్ లాంటిది. ఎందుకంటే ఈ డీల్ లో థియేటర్లలో విడుదలైనప్పుడు 18 శాతం లాభాల్లో వాటా కూడా తీసుకోనున్నారు. సో ఎలా చూసుకున్నా కూడా రిపబ్లిక్ చిత్రం గోల్డెన్ ఆఫర్ ను కొట్టింది.
382369 976099Excellently written post, doubts all bloggers offered the identical content material since you, the internet has to be far better location. Please stay the very best! 345583
206057 425668You produced some decent points there. I looked on the net to the problem and identified most people go together with together with your internet website. 496151