Switch to English

కరోనా వైరస్‌: మనిషికి మనిషే శతృవు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

మొన్న స్వైన్‌ఫ్లూ.. నిన్న ఎబోలా.. ఇప్పుడేమో కరోనా వైరస్‌. ఎక్కడో పుడుతోంది.. అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. కంటికి కన్పించని శతృవు ఇది. భూమ్మీద జనాన్ని తగ్గించే క్రమంలో ప్రకృతి నుంచే ఇలాంటి వైరస్‌లు పుట్టుకొస్తున్నాయా.? అంటే కాదు కాదు, మానవ తప్పిదాలే అన్నిటికీ కారణమని అంటారు శాస్త్రవేత్తలు. వైరస్‌ కావొచ్చు, బ్యాక్టీరియా కావొచ్చు.. ఇది మనతోనే వుంటాయి. అవి తమ రూపాల్ని, స్వరూపాల్నీ, స్వభావాల్ని మార్చుకోవడం మానవాళిపై ప్రతాపం చూపడం ఎప్పటినుంచో జరుగుతున్నదే.

మందులు కనిపెట్టాం, కనిపెడుతూ వున్నాం.. కనిపెడుతూనే వుంటాం.. అలాగే కొత్త కొత్త వైరస్‌లు కూడా పుట్టుకొస్తూనే వుంటాయి. కరోనా వైరస్‌ విషయమై ప్రపంచమంతా అలర్ట్‌ అయ్యింది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ అత్యంత వేగంగా ప్రపంచమంతా విస్తరించేస్తోంది. వైద్యరంగం అప్రమత్తమయ్యింది.. నివారించేందుకు చర్యలు ముమ్మరం చేసింది.

వైరస్‌ తెచ్చే నష్టం సంగతెలా వున్నా, సాధారణ జలుబుతోనే ప్రాణాలు కోల్పోయే స్థాయికి ఈ తరహా వైరస్‌లపై దుష్ప్రచారం షురూ అవుతోంది. కార్పొరేట్‌ ఆసుపత్రులు పండగ చేసుకోవడం మామూలే.

స్వైన్‌ ఫ్లూ విషయంలో అదే జరిగింది. ప్రభుత్వం మందుల్ని అప్పట్లో ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. కానీ, ప్రైవేటు ఆసుపత్రులు సాధారణ జలుబు, జ్వరానికే స్వైన్‌ ఫ్లూ అనుమానం పేరుతో అమాయకుల జేబులకు చిల్లులు పెట్టేశాయి. రేప్పొద్దున్న కరోనా వైరస్‌ పరిస్థితి కూడా ఇదే. నిజానికి కరోనా వైరస్‌ని మనిషే సృష్టించాడా.? అన్న అనుమానాలు తలెత్తుతుండడం మరో ఆసక్తికరమైన విషయం.

చైనా జీవ ఆయుధాల తయారీలో భాగంగా ఈ వైరస్‌ని తయారు చేసిందనీ, ప్రమాదవశాత్తూ అది ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యిందనీ ఓ వార్త దావానంలా వాప్తి చెందుతోందిప్పుడు. అవును, అణుబాంబుల కంటే ప్రమాదకరమైనవి ఈ జీవాయుధాలు. ఇరాక్‌ యుద్ధం సమయంలో వీటి గురించి విన్నాం. ఈ మధ్య తరచూ వింటూనే వున్నాం. అదే గనుక నిజమైతే.. మనిషికి మనిషే శతృవు అన్న విషయం ఇంకోసారి నిరూపితమవుతుందంతే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...