Switch to English

లాక్ డౌన్ మినహాయింపులపై ఎటూ తేల్చుకోలేకపోతున్న తెలంగాణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

దేశంలో లాక్ డౌన్ 50 రోజులకు పైగానే కొనసాగుతోంది. కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించినప్పటికీ చాలా వెసులుబాట్లు కల్పించడంతో, రాష్ట్రటాలు తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సడలింపులు షురూ అయ్యాయి. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం, మద్యం దుకాణాల్ని తెరుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. గ్రీన్ జోన్ జిల్లాలో (విజయనగరం) ఆర్టీసీ బస్సుల్ని కూడా నడపాలని తొలుత అనుకున్నా, చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే, తెలంగాణ మాత్రం లాక్ డౌన్ సడలింపులపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. తెలంగాణలో తగ్గినట్లే తగ్గి, మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఓ దశలో సింగిల్ డిజిట్ కే పరిమితయ్యాయి కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో. కానీ, అనూహ్యంగా నిన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరుకుంది. దాంతో లాక్ డౌన్ సడలింపులు ఎంతవరకు సమంజసం.? అన్న భావన తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, మే 7వ తేదీతో తెలంగాణలో లాక్ డౌన్ ముగియాల్సి వుంది. దాన్ని, మే 21 వరకూ పొడిగించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో, కేంద్రం కల్పించిన వెసులుబాట్లలో ఎన్నిటిని అనుమతివ్వాలి.? అన్నదానిపై మల్లగుల్లాలు పడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ-కామర్స్, మద్యం విక్రయాలు వంటి అంశాల చుట్టూనే కొంత గందరగోళం వున్నట్లు కన్పిస్తోంది. ప్రజా రవాణా విషయంలో అస్సలేమాత్రం సానుకూలంగా ప్రభుత్వం లేదని తెలుస్తోంది. మే 21 వరకూ ఇప్పుడున్నట్లుగానే లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తే మెరుగైన ఫలితాలు వుంటాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందట. అయితే, పొరుగు రాష్ట్రం ఆంధ్రపదేశ్ మద్యం అమ్మకాలకు అనుమతిచ్చిన దరిమిలా, ఆ వెసులుబాటు తెలంగాణలోనూ కల్పించాలనే డిమాండ్లు ప్రముఖంగా తెరపైకొస్తున్నాయి.

రేపు క్యాబినెట్ భేటీలో అన్ని అంశాలపై చర్చ జరగనుందనీ, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోందనీ చర్చ జరుగుతోంది. కాగా, తెలంగాణలో కరోనా వైరస్ (కోవిడ్-19) తాజా పరిస్థితిపైనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

6 COMMENTS

  1. 910891 341084Youre so cool! I dont suppose Ive read anything in this way before. So good to uncover somebody with some original suggestions on this topic. realy appreciate starting this up. this outstanding internet site is something that is necessary more than the internet, a person if we do originality. valuable work for bringing something new towards the web! 449021

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...