చిత్తూరు జిల్లా ఊటబావుల పల్లెల్లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో మూడేళ్ల కూతురుతో సహా గృహిణి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సురేష్ మరియు కృష్ణవేణిలకు ఎనిమిది ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వారికి వరుణ్ మరియు హర్షితలు పిల్లు. కూలి పని చేసుకుంటూ జీవితంను గడుపుతున్న సురేష్ కృష్ణవేణిల మద్య ఈమద్య కాలంలో ఎప్పుడు గొడవలు వస్తున్నాయి. దాంతో ఆమె తీవ్ర మనస్థాపంకు చెందింది. నిన్న ఇంటి వద్ద నుండి అర కిలో మీటరు దూరంలో ఉన్న కోనేటికి వెళ్లింది.
ఇద్దరు పిల్లలను తన కొంగుకు కట్టుకుని వారిని ఎత్తుకుని కోనేటిలో దూకేందుకు కృష్ణవేణి ప్రయత్నించింది. ఆ సమయంలో ఆరు ఏళ్ల వరుణ్ ఆమెను వదిలించుకున్నాడు. అతడు చూస్తుండగానే కృష్ణవేణి కూతురుతో సహా కోనేటిలో దూకింది. పక్కనే ఉన్న తాతను పిలుచుకని వచ్చే లోపు అమ్మ చెల్లి విగత జీవులు అవ్వడంతో ఆ బాలుడు కన్నీరు మున్నీరు అయ్యాడు. బాలుడి కన్నీరు స్థానికుల మనసును కదిలించింది.
902704 628140Thank you for any other informative blog. Where else may just I get that type of info written in such a perfect approach? 744433
409545 609017Really intriguing topic , thanks for putting up. 95442