కరోనా కరాళ నృత్యం చేస్తూ ఇండియాలో పంజా విసురుతున్న నేపథ్యంలో పలు ఔషద సంస్థలు మందును తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే హెటెరో ల్యాబ్స్ ఇంకా సిప్లా లిమిటెడ్ కంపెనీలు కరోనా మందును తీసుకు వచ్చాయి. తాజాగా ప్రముఖ ఇండియన్ ఔషద రంగ సంస్థ అయిన మైలాన్ కూడా కీలక ప్రకటన చేయడం జరిగింది. కరోనా రోగంకు కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఔషదంను విడుదల చేసేందుకు మైలాన్ సిద్దం అయ్యింది.
మైలాన్ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో.. గిలీడ్ సైన్సెస్కు చెందిన వైరల్ డ్రగ్ ను తయారు చేశాం. 100 మిల్లీ గ్రాముల డోస్కు రూ.4800 చొప్పున అందించబోతున్నాం. డెస్రెం పేరుతో ఈ డ్రగ్ను మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా నుండి కూడా అనుమతులు పొందినట్లుగా సంస్థ ప్రతినిధులు ప్రకటనలో పేర్కొనడం జరిగింది.
452380 382786I added this write-up to my favorites and plan to return to digest more soon. It is simple to read and recognize as nicely as intelligent. I truly enjoyed my initial read via of this post. 807369
640295 700901Thank you for your amazing post! It has long been very insightful. I hope that youll continue sharing your wisdom with us. 822791
360269 540252I saw your post awhile back and saved it to my computer. Only lately have I got a chance to checking it and need to tell you nice function. 711844