కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నం అయ్యింది. పెద్ద పెద్ద బిజినెస్మెన్ ల నుండి మద్యతరగతి వారి వరకు అంతా కూడా తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో బ్యాంకు లోన్స్ కు సంబంధించిన ఈఎంఐ మరియు ఇతర ఈఎంఐలను కేంద్ర ప్రభుత్వం మారటోరియం చేసిన విషయం తెల్సిందే. మార్చి 1 నుండి ఆగస్టు 31 వరకు ఈ మారటోరియం అమలులో ఉంది. ఈ గ్యాప్ లో కట్టని వడ్డీలకు వడ్డీలను వేస్తున్నట్లుగా చాలా మంది ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
మారటోరియం సమయంలో వడ్డీలపై వడ్డీని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. రెండు కోట్లకు లోపు ఉన్న రుణాలకు సంబంధించి రుణాల వడ్డీకి వడ్డీని రద్దు చేయడం జరిగింది. అంతకు మించి ఉన్న రుణాలకు సంబంధించిన వడ్డీకి వడ్డి మాఫీకి ఒప్పుకునేది లేదంటూ ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. దాంతో మద్యతరగతి వారికి చిన్న వ్యాపారస్తులకు లాభం చేకూరినట్లవుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
391489 181881I enjoyed reading your pleasant internet site. I see you offer priceless information. stumbled into this website by chance but Im sure glad I clicked on that link. You undoubtedly answered all the questions Ive been dying to answer for some time now. Will definitely come back for more of this. 327363