ఏపీ హైకోర్టులో రాజధాని అసైన్డ్ రైతులకు ఊరట లభించింది. అసైన్డ్ రైతుల భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 316పై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. జీవో 316ను హైకోర్టులో రైతుల తరపు న్యాయవాది సవాల్ చేసారు. నోటీసులు ఇవ్వకుండా రైతులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసేందుకు జోవో ఇచ్చారని హైకోర్టులో వాదించారు.
రైతులకు నాడు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన ఫ్లాట్లను స్వాధీనం చేసుకోవడం చట్ట విరుద్ధమని ఈ సందర్భంగా న్యాయవాది వాదించారు. గతంలో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే ఈ ఫ్లాట్లు కేటాయించారని.. ఆ నిర్ణయాన్ని అమలు చేయాలని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవోకు సంబంధించి తదనంతర ప్రక్రియ చేపట్టవద్దని ఏఎంఆర్డీఏకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
864391 188866Just a smiling visitor here to share the love (:, btw outstanding layout. 76523
722627 873174Ive writers block that comes and goes and I need to have to locate a way to get rid of my writers block. It can occasionally be so bad I can barley make sentences. Any guidelines? 425079
835803 812439Watch the strategies presented continue reading to discover and just listen how to carry out this amazing like you organize your company at the moment. educational 42547