కరోనా నిర్థారణ పరీక్షల కోసం ఐఐటీ దిల్లీ శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కిట్ను తయారు చేశారు. తెలంగాణ శాస్త్రవేత్త రామగోపాలరావు ఈ పరిశోదన టీంలో ఉన్నారు. ఈ కిట్ ధర కేవలం 399 రూపాయలుగా నిర్ణయించారు. ల్యాబ్ చార్జీలు ఐసోలేషన్ చార్జీలు కలిపి మొత్తం 650 రూపాయలకు మించవని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైనా కరోనా టెస్టింగ్ కిట్గా దీనికి పేరు దక్కింది.
అత్యాధునిక ఇండియన్ టెక్నాలజీతో రూపొందిన ఈ కిట్ కేవలం మూడు గంటల్లోనే సరైన ఫలితాన్ని ఇస్తుందని భారత వైధ్యమండలి పేర్కొంది. ఈ కిట్కు ఇండియన్ డ్రగ్ కంట్రోల్ జనరల్ అనుమతి దక్కడంతో త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. మేకిన్ ఇండియాలో భాగంగా రూపొందిన ఈ కిట్ అంతర్జాతీయ స్థాయిలో సరఫరా చేయబోతున్నట్లుగా కేంద్ర మంత్రి రమేష్ ఫోఖ్రియల్ అన్నారు. ఈ కిట్కు కరోస్యూర్ అంటూ పేరు పెట్టడం జరిగింది.
923132 36690Hey, you used to write great, but the last couple of posts have been kinda boring I miss your tremendous writings. Past couple of posts are just a bit out of track! come on! 60011
262315 326261I actually dont accept this specific write-up. Nonetheless, I had searched with Google and Ive located out that you are proper and I had been thinking within the improper way. Maintain on creating top quality material comparable to this. 870543
165019 228980Thanks for all your efforts which you have put in this. extremely interesting info. 148957