హైదరాబాద్ గాంధీ ఆసుపత్రితో పాటు పలు ఆసుపత్రుల్లో ప్రతి రోజు పదుల సంఖ్యలో కరోనా కారణంగా మృతి చెందుతూ ఉన్నారు. ఆ మృత దేహాలను బంధువులు తీసుకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. పలువురు పలు కారణాలు చెబుతున్నారు. కొందరు గ్రామాల్లోకి మృత దేహాలను తీసుకు రానివ్వడం లేదంటున్నారు. మరికొందరు ట్రాన్స్పోర్ట్కు కష్టం అవుతుంది అంటున్నారు. ఇలాంటి సమయంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కరోనా పేషంట్స్ అంత్యక్రియలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
జీహెఎంసీ పరిధిలో దాదాపుగా 900 స్మశాన వాటికు ఉన్నాయి. అయితే వాటిలో రెండు మూడు స్మశాన వాటికలు మాత్రమే కరోనా పేషంట్స్ అంత్యక్రియలకు ఉపయోగిస్తున్నారు. అక్కడ కూడా స్థానికుల ఆందోళన నేపథ్యంలో రాత్రి సమయంలో అంత్య క్రియలు చేస్తున్నారు. ఒక డెడ్ బాడీ పూర్తిగా కాలిన తర్వాత మరోటి అన్నట్లుగా ఒకదాని తర్వాత మరోటి దహనం చేస్తున్నారు.
అయితే గడచిన రెండు రోజులుగా ఆగకుండా వర్షం వస్తూనే ఉన్న కారణంగా కరోనా డెడ్ బాడీల అంత్యక్రియలకు ఇబ్బందిగా మారింది. కరోనా మృత దేహాల సంఖ్య పెరిగి పోతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలోనే విద్యుతు దహన వాటికలను అందుబాటులోకి తీసుకు రావాలని జనాలు కోరుతున్నారు.
783020 760551My plate is real full and your tryna give me more food, boy what the fuck is wrong wit you?!|guruisthebomb| 797767
733004 129023Up to now, you need to term of hire an absolute truck or van and will also be removal equipments to valuable items plus have a look at the new destination. From the long run, which finish up with are couple of things except anxiety moreover stress and anxiety. removals stockport 968725