తెలంగాణ రాష్ట్రంలో కరోనా పేషంట్స్ సీరియస్ అయితే ఎక్కువ శాతం గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. సికింద్రా బాద్ గాంధీ ఆసుపత్రి పూర్తిగా కరోనా ఆసుపత్రిగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడకు రోజుకు వందల సంఖ్యలో కరోనా రోగులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆసుపత్రి మొత్తం కిటకిటలాడుతూనే ఉంది. ఎప్పటికప్పుడు రోగులను పంపివేస్తున్నా కూడా గాంధీలో వందల మంది చికిత్స పొందుతున్నారు. రోజుకు పదుల సంఖ్యలో మృతి చెందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో గాంధీ ఆసుపత్రిలో పేషంటర్స్ అటెండర్లు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం.
పేషంట్లతో కనీసం ఒక్క అటెండర్ ను అయినా ఉంచాలని నిబంధన ఉంది. కాని పోలీసులు ఇటీవల గాంధీ ఆసుపత్రిలో ఉన్న అటెండర్లు అందరిని కూడా బయటకు పంపించారు. అర్థరాత్రి సమయంలో బయటకు పంపించడంతో ఏం చేయాలో దిక్కు తోచక రోడ్ల మీద పడుకున్నారు. బయటకు వెళ్లాలంటే కర్ఫ్యూ భయంతో ఆసుపత్రి ఆవరణలో నిద్రించారు. బయటకు నిర్ధాక్షిణ్యంగా పంపించారంటూ పేషంట్ల అటెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వారి పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
118417 853815I was looking at some of your blog posts on this web site and I believe this internet website is real instructive! Maintain posting . 994072
751638 619048I dont leave plenty of comments on plenty of blogs each week but i felt i had to here. A hard-hitting post. 242065
207572 481083Hello there, just became alert to your weblog by means of Google, and found that it is genuinely informative. Im gonna watch out for brussels. Ill be grateful should you continue this in future. Numerous men and women will likely be benefited from your writing. Cheers! 465688
374303 419548Vi ringrazio, considero che quello che ho letto sia ottimo 937139