కరోనా వైరస్ నీటి ద్వారా రాదు అంటూ మరో సారి క్లారిటీ ఇచ్చారు నిపుణులు. కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు ఈ విషయమై స్పందిస్తూ జనాలు నీటి ద్వారా కరోనా వస్తుందనే ఆందోళనలో ఉన్నారు. ఆందోళన అక్కర్లేదు నీటి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత స్వల్పం. నీటిలో కరోనా వైరస్ కొన్ని సెకన్ల కంటే ఎక్కువ సమయం ఉండటం లేదని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. మనుషులు ఎదురుగా ఉన్న సమయంలో వెలువడే తుంపర్ల వల్ల మాత్రమే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.
కరోనా వైరస్ నీటితో కాని ఆహార పదార్థాలతో కాని రావడం చాలా తక్కువ. కరోనా వైరస్ ఉన్న వ్యక్తి నుండి వెలువడే తుంపర్లు చేతుల ద్వారా కాని నేరుగా కాని అవతలి వ్యక్తికి తగిలినప్పుడు మాత్రమే కరోనా వస్తుందని అంటున్నారు. కరోనా వైరస్ మన చేతుల ద్వారా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ముక్కను పదే పదే చేతులతో టచ్ చేయవద్దని వారు చెబుతున్నారు. మొత్తానికి కరోనా వైరస్ నీటి ద్వారా రాదనే విషయం వెళ్లడి అవ్వడంతో కాస్త ఊరట కలిగిస్తుంది.
221298 43953Amazing beat ! I wish to apprentice whilst you amend your web site, how could i subscribe for a blog internet site? The account aided me a acceptable deal. I had been just a little bit acquainted of this your broadcast provided bright clear concept 681889
362666 78993I enjoy the appear of your website. I lately built mine and I was looking for some concepts for my web site and you gave me several. Might I ask you whether you developed the internet site by youself? 923206