Switch to English

ఆంధ్రపదేశ్‌లో కరోనా కేసులు నిజంగానే తగ్గుతున్నాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

కొత్తగా నిన్న (మే 27న) ఆంధ్రపదేశ్‌లో కొత్తగా 16,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 104 మంది ప్రాణాలు కోల్పోయారు. జరిగిన టెస్టుల సంఖ్య 84 వేలు మాత్రమే. లక్షకు పైగా టెస్టులు జరిగితే, 20 వేల పైన కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసేవేమోనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మరోపక్క, ప్రభుత్వం చెబుతున్న మాటలు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మొత్తం 10 జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పడుతోందన్నది రాష్ట్ర ప్రభుత్వం వాదన. నిజమేనా.? అలాంటి సానుకూల వాతావరణం రాష్ట్రంలో కరోనా విషయంలో వుందా.? అంటే, లేదనే చెప్పాలి. కరోనా బాధితులు చాలామంది బయటకు రావడంలేదు. అంటే, అధికారికంగా టెస్టులు చేయించుకోవడంలేదు.

 

గ్రామ స్థాయిలో ఈ పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఆర్ఎంపీలు తమకు అందుబాటులో వున్న కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించేసి, మందులు కూడా తామే విక్రయించేస్తున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా మారితే తప్ప, బాధితులు ఆసుపత్రులకు వెళ్ళడంలేదు. మరోపక్క, ప్రాణాలు కోల్పోతున్నా.. ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేని పరిస్థితి బాధితుల కుటుంబ సభ్యుల పరిస్థితి. కరోనా అంటే సవాలక్ష ఆంక్షలు.. పదిహేను రోజుల పాటు ఐసోలేషన్‌లో వుండిపోవాలన్న భయంతో చాలామంది కరోనా విషయాన్ని బయటపెట్టడంలేదు. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగానూ వుంది. అయితే, అధికారిక లెక్కల ప్రకారంగా చూసుకున్నా, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇంకా ఆందోళనకరంగానే వుంది. కర్ఫ్యూ మరింత పకడ్బందీగా అమలు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం తగు రీతిలో నిర్ణయాలు తీసుకోలేకపోతోందన్న వాదన వినిపిస్తోంది.

 

తెలంగాణలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేల లోపే వుంది. కానీ, తెలంగాణలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. కేవలం 4 గంటల పాటు మాత్రమే, ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు.. అదీ నిత్యావసర వస్తువుల కొనుగోళ్ళ కోసం అనుమతిస్తున్నారు. మొత్తమ్మీద, కరోనా తగ్గుముఖం పడుతోందంటూ ప్రభుత్వం చెప్పుకున్నా, అధికార పార్టీ అనుకూల మీడియాలో కథనాలొస్తున్నా.. అది సమస్యను పక్కదారి పట్టించినట్లేనని విమర్శిస్తోన్న విపక్షాల వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. రోజువారీ మరణాల సంఖ్య 100కి పైగా నమోదవుతుండడం మరింత ఆందోళనకరం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...