Switch to English

చైనాతో అమీతుమీకి అమెరికా రెడీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలడానికి ముమ్మాటికీ చైనాయే కారణమని బలంగా నమ్ముతున్న అగ్రరాజ్యం అమెరికా.. డ్రాగన్ కంట్రీపై ముప్పేట దాడికి సమాయత్తమవుతోంది. ఆ వైరస్ ను కోవిడ్ లేదా కరోనా అని కాకుండా చైనా వైరస్ గా పిలిచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పటికే చైనాపై పలుమార్లు తన అక్కసు ప్రదర్శించారు. అవకాశం దొరికితే ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇటీవల పలుదఫాలుగా ఈ విషయంలో ట్రంప్ తన వైఖరిని స్పష్టంగానే బయటపెట్టారు. కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందనడానికి ఆధారాలున్నాయని పేర్కొంటున్న అమెరికా.. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థపైనా విరుచుకుపడుతోంది. అవసరమైతే చైనాతో సంబంధాలు పూర్తిగా తెగదెంపులు చేసుకునేందుకు కూడా వెనకాడబోమని ట్రంప్ హెచ్చరించారు.

రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోతే తమకు 500 బిలియన్ డాలర్ల ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అటు చైనాను, ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థను ఇరుకున పెట్టే కార్యాచరణకు అగ్రరాజ్యం సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా భారత్ కు సైనికపరమైన సాయం అందించడం ద్వారా చైనాపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది.

అలాగే తైవాన్, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఆయుధాలు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. చైనాలో ఉన్న అమెరికా సంస్థల్ని వెనక్కి రప్పించడంతోపాటు అమెరికాలో చైనా ప్రభుత్వం నడుపుతున్న మీడియా సంస్థల్ని నిషేధించాలని తీర్మానించింది. అలాగే డబ్ల్యూహెచ్ఓ స్వతంత్రత మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

వైరస్ విషయంలో అబద్దాలు చెప్పిన చైనాపై ఆంక్షలు విధించాలని భావిస్తోంది. మొత్తానికి చైనాపై ముప్పేట దాడి చేయడం ద్వారా ఆ దేశాన్ని అష్టదిగ్బంధనం చేయాలని అగ్రరాజ్యం గట్టి పట్టుదలతో ఉంది. ఇది కొంతవరకు భారత్ కు మేలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు చైనా వైపు చూసిన పలు విదేశీ కంపెనీలు.. ఇకపై భారత్ వైపు మళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. చైనా తర్వాత ఆ స్థాయిలో మానవ వనరులు, మార్కెట్, ఇతరత్రా సౌకర్యాలు అందుబాటులో ఉన్న భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు క్యూ కట్టడం ఖాయమని పేర్కొంటున్నారు. దీనిని భారత్ అవకాశంగా మలుచుకుంటే ఆర్థికంగా వృద్ధి సాధించే అవకాశాలున్నాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...