కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి నెల వేతనాలు చెల్లించాలని భావిస్తున్న ప్రభుత్వం తమపై ఒత్తిడి తెస్తోందని ఖజానా శాఖ ఉద్యోగులు వాపోతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లబోతున్న పీఆర్సీ సాధన సమితి తమకు పాత జీతాలనే ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఖజానా, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు చేయబోమని ఇప్పటికే చెప్పారు.
అయినా.. ప్రభుత్వం జనవరి జీతాలు కొత్త పీఆర్సీ ప్రకారమే చెల్లించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్థికశాఖ ఉన్నతాధికారుల నుంచి తమ విభాగాలపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని ఖజానా ఉద్యోగుల సంఘాల నాయకులు అంటున్నారు. కొత్త పీఆర్సీతోనే ఉద్యోగులందరికీ. సీఎఫ్ఎంఎస్లోని విధివిధానాల ప్రకారమే బిల్లులు తయారుచేయాలని.. లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈమేరకు ఖజానా శాఖ సంచాలకులు బుధవారం సబ్ ట్రెజరీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం ఉదయం 11 గంటలకు ఖజానా శాఖలోని ఉద్యోగులందరికీ కొత్త పీఆర్సీకి అనుగుణంగా జీతాలను డీడీఓలు సమర్పించాలని ఆదేశాలు అందాయి.
789743 952722Precisely what I was seeking for, thankyou for putting up. 773261
246247 695718Woh Every person loves you , bookmarked ! My partner and i take concern within your last point. 60143
283938 32514After examine a couple of with the weblog posts on your website now, and I truly like your way of blogging. I bookmarked it to my bookmark website list and shall be checking again soon. Pls try my site online as well and let me know what you think. 12823
577495 675192I real pleased to discover this website on bing, just what I was searching for : D too saved to bookmarks . 857180