రంగారెడ్డి జిల్లా జల్పల్లి శ్రీరామ కానీలో వరలక్ష్మి అనే 30 ఏళ్ల వివాహితను ఆమె భర్త నాగరాజు హత్య చేశాడు. కత్తితో గొంతు కోసిన నాగరాజు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. నాగరాజును అరెస్ట్ చేసిన పోలీసులు వరలక్ష్మి గురించి ఎంక్వౌరీ చేయగా షాకింగ్ విషయం బయట పడినది. నాగారాజును వివాహం చేసుకోవడానికి ముందు ఆమె 8 మందిని పెళ్లి చేసుకుని వారిని వదిలి పెట్టింది. ఈమద్య నాగరాజుతో కూడా విడిపోవాలని భావించి ఇద్దరితో సన్నిహిత్యంగా ఉంటుంది.
వరలక్ష్మి వేరే వారితో సన్నిహితంగా ఉండటంను తట్టుకోలేక పోయిన నాగరాజు ఆమెతో గొడవ పడ్డాడు. ఆ విషయాన్ని ఆమెతో చెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది. తాజాగా మరోసారి ఆమెతో గొడవ పడ్డ నాగరాజు ఆవేశంతో చేతికి అందిన కత్తితో గొంతు కోశాడు. వరలక్ష్మికి గతంలో పెళ్లి అయ్యి ఒక బాబు ఉన్న విషయం నాగరాజుకు తెలుసు. కాని ఆమె అంతకు ముందు 8 మందిని పెళ్లి చేసుకున్న విషయం మాత్రం అతడికి కూడా ఇప్పుడే తెలిసిందని వైధ్యులు అంటున్నారు. ఒక్క మహిళ ఇంత మందిని పెళ్లి చేసుకుందంటే ఆమె ఎంతటి క్రిమినల్ మైండ్తో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మహిళకు తగిన శిక్ష పడ్డట్లే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
732533 4815OK first take a good look at your self. What do you like what do you not like so a lot. Function on that which you do not like. But do not listen to other people their opinions do not matter only yours does. Work on having the attitude that this really is who you are and if they dont like it they can go to hell. 54594