జార్ఖండ్ డియోగఢ్ జిల్లాలో దారుణం జరిగింది. దేవీపూర్లో ఒక సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేస్తున్న సందర్బంగా అక్కడ పని చేస్తున్న కార్మికులు ఒకరి వెంట ఒకరు లోనికి వెళ్లి ఏకంగా ఆరుగురు మృతి చెందడం స్థానికంగా విషాదంను నింపింది. సెప్టిక్ ట్యాంక్లో పని చేస్తున్న వీరి మృతిపై పోలీసులతో పాటు స్థానికులు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలో ఎలా అందరు చనిపోయారు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.
పోలీసులు మరియు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సెప్టిక్ ట్యాంక్ మరమత్తుల కోసం లీలూ అనే కార్మికుడు మొదట లోనికి వెళ్లాడు. అతడు ఎంత సమయం అయినా రాకపోవడంతో ఆతడి కోసం గోవింద్ అనే కాంట్రాక్టర్ వెళ్లాడు. అతడు కూడా బయటకు రాలేదు. కొద్ది సమయం తర్వాత గోవింద్ కొడుకులు కూడా లోనికి వెళ్లారు. అలా ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఆరుగురు వెళ్లారు. ఏదో అనుమానం అనిపించి లోనికి వెళ్లకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెల్సిందే. లోపలకు వెళ్లిన వాళ్లు వెళ్లినట్లుగా మృతి చెందారు. అక్కడ బయంకరమైన కార్బన్ డైయాక్సడ్ విడుదల అవుతున్న కారణంగా దాన్ని పీల్చి మృతి చెందినట్లుగా ప్రాధమిక అంచనాకు వచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
451404 153642Hello! I could have sworn Ive been to this site before but soon after browsing by means of some of the post I realized its new to me. Nonetheless, Im definitely pleased I located it and Ill be book-marking and checking back frequently! 918154
69764 934900I dont leave plenty of comments on a great deal of blogs each week but i felt i had to here. Do you need a lot of drafts to make a post? 980253
568940 189803hello i discovered your post and thought it was extremely informational likewise i suggest this site about repairing lap tops Click Here 455918
261035 580793It is essential to have having access towards the expertise posted here 581075