కేరళ రాష్ట్రంలో లాటరీ అనేది అధికారికంగా కొనసాగుతుంది. అక్కడ ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా అక్కడ లాటరీని నిర్వహిస్తుంది. తాజాగా ప్రభుత్వం మాన్సూన్ బంపర్ లాటరీలో చేపల మార్కెట్లో చేపలు అమ్ముతు జీవనం సాగిస్తున్న రెజిన్ రవి ఏకంగా అయిదు కోట్ల రూపాయల లాటరీ తగిలింది. ఆ లాటరీ తలగడంతో అతడి ఆనందంకు అవధులు లేకుండా పోయాయి. మొన్నటి వరకు చేపల మార్కెట్లో చేపలు అమ్ముతూ జీవనం సాగించిన ఆయన ఇటీవలే ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న జీతంకు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు.
చాలా కాలంగా రవి లాటరీ టికెట్లు కొంటూ ఉండేవాడు. అతడు టికెట్లు కొంటూ ఉంటే స్థానికులు అతడిని ఎద్దేవ చేస్తూ ఉండేవారు. రవికి భార్య బిడ్డ ఉన్నారు. కొన్ని సార్లు భార్య కూడా లాటరీ టికెట్లు కొనడంపై అసహనం వ్యక్తం చేసేది. అలాంటి సమయంలో అయిదు కోట్ల రూపాయలు రావడంతో అతడి లక్ తిరిగింది. ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల నుండి బయట పడి తన కూతురును మంచి స్కూల్లో జాయిన్ చేస్తానంటున్నాడు. ఈ డబ్బుతో వ్యాపారం చేసుకుంటాను అని కూడా అతడు చెప్పుకొచ్చాడు.
929381 645978You made some decent points there. I looked on the web for the issue and discovered most individuals will go coupled with along along with your website. 505477
337801 384534Dead written topic matter, Actually enjoyed reading by way of . 975036