సెకండ్ వేవ్ తో అల్లాడిపోయిన భారత్ కు గూగుల్ 113 కోట్ల భారీ సాయం అందించనుంది. ఈ మేరకు గూగుల్ ఒక సమావేశంలో ప్రకటించింది. భారత్ కు చేయబోయే సాయం గురించి గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా విలేకరులతో జరిగిన వర్చువల్ సమావేశంలో వివరించారు.
- 80 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పనుంది.
- వివిధ సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తల సంఖ్యను పెంచనుంది. ఇందుకు గివ్ ఇండియా సంస్థకు 90 కోట్లు, పాత్ సంస్థలకు 5 కోట్లు అందించనుంది.
- గ్రామీణ ప్రాంతాల్లో 20వేల మందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అపోలో మెడ్స్కిల్స్కు ఆర్థిక సహకారాన్ని అందించనుంది.
- 15 రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్మాన్ సంస్థకు 6 కోట్లు ఇవ్వనుంది.
గత ఐదేళ్లలో భారత్కు 57 మిలియన్ డాలర్ల విలువైన సాయాన్ని గూగుల్ అందించిందని గుప్తా వెల్లడించారు. కరోనాను ఎదుర్కొంటున్న భారత్ కు ఈ గ్రాంట్ సాయపడనుందని తెలిపారు
174335 529462hey excellent internet site i will definaely come back and see once again. 29689
568650 304233Keep all the articles coming. I really like reading by way of your things. Cheers. 228187
220269 212017Its excellent as your other posts : D, regards for posting . 405425