టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలే కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వానికి తన వంతు సహకారం అందించేందుకు గాను భారీ మొత్తంలో విరాళంను అందించిన విషయం తెల్సిందే. అనుష్క కోహ్లీ దంపతులు విరాళాలు ఇవ్వడం మాత్రమే కాకుండా ఇద్దరు కలిసి విరాళాలను సేకరించి ప్రభుత్వంకు అందించారు. ఈ సమయంలో భారీ విరాళంతో దేశంపై తన బాధ్యతను చాటుకున్న కోహ్లీ మరోసారి తన దాతృత్వంను చాటుకున్నాడు. కష్టాల్లో ఉన్న ఒక మహిళ క్రికెటర్ కు తనవంతు సహకారం అందించాడు.
మాజీ మహిళ క్రికెటర్ అయిన స్రవంతి తల్లి కరోనా బారిన పడ్డారు. ఆమె చికిత్స కోసం స్రవంతి వద్ద డబ్బులు లేక పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉంది. స్రవంతి విషయం తెలిసిన కోహ్లీ ఆమె తల్లికి వైధ్య సేవలకు అయ్యే ఆర్థిక భారంను భరించేందుకు ముందుకు వచ్చాడు. స్రవంతి తల్లి కరోనా ట్రీట్మెంట్ ఖర్చు రూ.6.77 లక్షల రూపాయలను చెల్లించాడు. హైదరాబాద్ మాజీ క్రీడాకారిణి అయిన స్రవంతి తల్లిదండ్రులు కరోనా బారిన పడటంతో వారికి చికిత్స కోసం 16 లక్షలు ఖర్చు అవ్వగా చివరకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని కోహ్లీ సాయం అందించాడు.
898299 12165excellent work Outstanding weblog here! Also your internet web site a whole lot up rapidly! What internet host are you the usage of? Can I get your associate link on your host? I want my internet site loaded up as quickly as yours lol 347188
271004 809094Thank you for your information and respond to you. auto loans westvirginia 114893
604048 572471extremely nice post, i undoubtedly adore this exceptional web site, carry on it 533625
438403 667211Wow, superb weblog structure! How long have you been blogging for? you make blogging glance effortless. The total look of your web web site is superb, neatly as the content material! 121973