ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ సమ్మెకు ముగింపు పలికిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతించిన విషయం తెల్సిందే. కనీసం రెండేళ్లు కూడా కాకుండానే అప్పుడే మళ్లీ రేట్లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే బస్సులతో పాటు లోకల్ బస్సులకు సంబంధించిన చార్జీలను కూడా పెంచేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీ వారు ఇప్పటికే ప్రభుత్వం కు చార్జీల పెంచేందుకు అనుమతి కోరుతూ నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం అందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
డీజీల్ ధరలు పెరగడంతో పాటు లాక్ డౌన్ సమయంలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవ్వడంతో చార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ నిర్ణయానికి వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను కూడా పెంచాల్సి ఉంది. అందుకే మరింత ఆర్థిక భారం ప్రభుత్వం మరియు సంస్థపై పడుతున్న నేపథ్యంలో చార్జీలు పెంచక తప్పడం లేదు అంటూ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
560695 895465The next time I learn a weblog, I hope that it doesnt disappoint me as a lot as this 1. I mean, I do know it was my choice to read, nonetheless I actually thought youd have something attention-grabbing to say. All I hear is really a bunch of whining about something that you could fix for those that werent too busy in search of attention. 482166
569006 280675Watch the strategies presented continue reading to discover and just listen how to carry out this incredible like you organize your company at the moment. educational 59308