కార్తీకమాసం ప్రారంభమైంది. స్నేహితుల సరదాలు, కుటుంబాల విహారయాత్రలు మొదలయ్యే సమయం. ఎంతో జాగ్రత్తగా టూర్ ప్లాన్, వెళ్లినచోట జాగ్రత్తలు పాటించాల్సిన సమయం కూడా. ఈతరుణంలో విహారాయాత్రలు దాదాపుగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ కుటుంబంలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు బాలికలు మృత్యువాత పడటం తీవ్రంగా కలచివేస్తోంది. సెల్ఫీ తీసుకుంటూండగా జరిగిన ప్రమాదంలో వీరు మరణించారు.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగిందీ సంఘటన. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్ వద్ద ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. వీరంతా బోధన్ పట్టణంలోని రాకాసిపేటకు చెందిన జుబెరా, మశేరా, మిరాజ్ గా తెలుస్తోంది. వీరంతా కుటుంబసభ్యులతో కలిసి అలీసాగర్ రిజర్వాయర్ వద్దకు విహారయాత్రకు వెళ్లారు. రిజర్వాయర్ వద్ద సెల్ఫీ తీసుకుంటూండగా కిందకు నీళ్లలో పడిపోయారు. ఆ సమయంలో ఒకరిని కాపాడబోయి మరొకరు పట్టుకోవడంతో ముగ్గురూ నీళ్లలో పడిపోయారని తెలుస్తోంది.
మృతి చెందిన వారంతా 16 ఏళ్లలోపు వారే కావడం వారి కుటుంబసభ్యులను తీవ్రంగా కలచివేస్తోంది. వీరు బోధన్ లోని ఓ వార్డు కౌన్సిలర్ అన్న కుమార్తెలుగా తెలుస్తోంది. దీంతో రాకాసిపేటలో విషాదం అలముకుంది.
67053 487629I enjoy meeting utile info, this post has got me even far more information! . 131629
182032 486891Fantastic paintings! This really is the kind of information that really should be shared around the internet. Disgrace on Google for now not positioning this publish upper! Come on over and speak more than with my site . Thanks =) 549738
595007 626170Would adore to constantly get updated excellent web weblog ! . 489253
46845 285120Thanks for the data provided! I was researching for this article for a long time, but I was not able to see a dependable source. 560566