తమిళనాడు రాష్ట్రం కడలూరులోని నైవేలీ ధర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ 2లోని బాయిలర్ లో పేలుడు జరగడంతో ఆరుగురు అక్కడికి అక్కడే మృతి చెందారు. మరో 17 మంది తీవ్ర గాయాలతో బయట పడ్డారు. ప్రస్తుతం వారు స్థానికి ప్రైవేట్ హాస్పిటల్లో కొందరు ప్రభుత్వ హాస్పిటల్లో కొందరు చికిత్స పొందుతున్నారు. ఈమద్య కాలంలో రెండవ సారి ఆ ప్లాంట్లో పేలుడు సంభవించడం. మొదటి సారి ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో మళ్లీ ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. మంటల్లో చిక్కుకున్న వారిని హాస్పిటల్కు తరలించడంతో పాటు మృత దేహాలను బయటకు తీయడం జరిగింది. గత కొన్నాళ్లుగా ఆ బాయిలర్కు సంబంధించి ఎలాంటి పనులు చేయడం లేదు. అయినా కూడా ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదు అంటూ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయమై ఉన్నతాధికారులు ఎంక్వౌరీ చేస్తున్నారు. మృతి చెందిన వారికి ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు గాయాల పాలయిన వారిని కూడా ఆదుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.
#Cuddalore #tamilnadu #BoilerBlast #Chennai #Neyveli pic.twitter.com/jHonm36Xm4
— TeluguBulletin.com (@TeluguBulletin) July 1, 2020
268902 789055This sounds in a way inflammatory pending mecant wait for thisthank you! 120328
766865 97614You produced some decent points there. I looked on the internet for that concern and located most individuals goes along with along with your internet internet site. 860116