ప్రధాని మోడీ ఫిరోజ్ పూర్ జిల్లా పర్యటనలో జరిగిన భద్రతాలోపంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ అంశంపై అత్యున్నతస్థాయి విచారణను న్యాయవాది మణిందర్ సింగ్ కోరారు. దీంతో కేంద్రంతో పాటు పంజాబ్ సర్కార్కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. దీనిపై రేపు (శుక్రవారం( సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ విచారించనున్నారు. మరోవైపు ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. కమిటీ మూడు రోజుల్లో విచారించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వనుంది.
ఆందోళనలపై తమకు నిఘావర్గాల నుంచి సమాచారం ఉందని.. హెచ్చరించినా పంజాబ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆరోపించింది. ప్రధానమంత్రి భద్రత ఏర్పాట్లు పాటించాల్సిన ‘బ్లూ బుక్’ను పంజాబ్ పోలీసులు పాటించలేదని మండిపడింది. దీని ప్రకారం పర్యటనలో ఎటువంటి అనూహ్య సంఘటనలు జరిగినా ఎస్పీజీ దళాలకు సమాచారమిచ్చి ప్రయాణాల్ని మార్చాలి. కానీ.. అలా చేయడంలో పంజాబ్ పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించింది.
To not shock away likely clients, these free casino
games are often trueto the term whenever they provide zero deposit bonuses
or free casino loans.
4461 714829Safest messages, or a toasts. are usually launched at one point during the wedding but are likely to just be hilarious, humorous to unusual as well. very best man jokes 415727