తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. అందులో సింగరేణ కార్మికుల వయసు పెంపుకు సంబంధించిన నిర్ణయం తీసుకోలేదు. తాజాగా సింగరేణి ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులతో భేటీ అయిన సీఎం కేసీఆర్ కీలక హామీలను ఇచ్చారు. మొత్తం 43 వేల మంది కార్మికులకు ఉపయోగదాయకం అయిన వయసు పెంపు నిర్ణయాన్ని ప్రకటించారు. అందరికి కూడా ఇక మీదట పదవి విరమణ వయసు 61 ఏళ్లు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే టాప్ లో ఉన్న సింగరేణిని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ఎప్పుడు సిద్దంగా ఉంటుందని.. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఎప్పుడు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంటుందని ఈ సందర్బంగా కేసీఆర్ పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల కోసం గత ప్రభుత్వాలు ఎన్టీఆర్ ఇళ్లులు.. ఇందిరమ్మ ఇల్లులు నిర్మించింది. అవి శిథిలావస్తకు చేరుకున్నాయి. కనుక వారి కోసం డబల్ బెడ్ రూమ్ ఇల్లుల ఇవ్వబోతున్నట్లుగా కూడా కేసీఆర్ ప్రకటించారు.
409227 94504Generally I do not read post on blogs, nevertheless I would like to say that this write-up really forced me to check out and do so! Your writing taste has been surprised me. Thank you, quite fantastic post. 729288
352157 689349I was seeking for this. Really refreshing take on the details. Thanks a great deal. 399478
911286 431093Thanks for the post, was an fascinating read. Curious as to how you came about that solution 96657
965182 445542quite great put up, i really love this internet web site, keep on it 961412