ఇండియా శ్రీలంకల మద్య జరిగిన రెండవ వన్డే మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్ ఇండియా చేజారి పోయింది అనుకుంటూ ఉండగా అనూహ్యంగా దీపక్ చాహర్ ఒంటరి పోరాటం చేశాడు. మొదటి ఆరు వికెట్లు తక్కువ స్కోర్ కే కోల్పోయిన టీమ్ ఇండియా మళ్లీ పుంజుకుంటుందని ఎవరు ఊహించలేదు. 276 పరుగుల లక్ష్యంలో కనీసం 200 పరుగులు అయినా సాధ్యమా అనుకున్న సమయంలో టీం ఇండియా ఆటగాడు దీపక్ చాహార్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి మెల్ల మెల్లగా పరుగులు రాబట్టాడు.
దీపక్ చాహర్ కు భువనేశ్వర్ చివర్లో తోడుగా ఉండటంతో ఇండియా వన్డేను గెలుచుకుని సిరీస్ ను 2 – 0 తో గెలుచుకుంది. ఈ వన్డే లో టాప్ ఆర్డర్ విఫలం అయినా మిడిల్ ఆర్డర్ ఆదుకోలేక పోయినా కూడా ఇండియా గెలుపొందడం విశేషం. ఈ మ్యాచ్ విజయంతో శ్రీలంకలో శ్రీలంకపై వన్డే సిరీస్ ను గెలుచుకోవడం జరిగింది. అత్యంత ఆసక్తికరంగా సాగిన టీం ఇండియా లంక మ్యాచ్ లో చివరి అయిదు బాల్స్ మిగిలి ఉండగా విజయం ఇండియాకు దక్కింది.
403093 237829Spot lets start work on this write-up, I truly believe this amazing website requirements additional consideration. Ill more likely be once once again you just read additional, thank you that info. 530836
123714 936880I discovered your blog web site on google and check some of your early posts. Continue to keep up the very good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading much more from you later on! 295288