కామా తురాణాం న భయం.. న లజ్జ అని ఊరికే అనలేదు. చిన్నారుల నుంచి పండు ముదుసలి వరకే కాదు.. చివరకు మతిస్థిమితం లేని మహిళలను కూడా వదలడంలేదు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో జరిగిన సంఘటన సభ్య సమాజం తల దించుకునేలా ఉంది. మతిస్థిమితం లేని మహిళపై కామాంధులు జరిపిన దుశ్చర్య కారణంగా ఆమె ఇప్పటికి మూడుసార్లు తల్లయింది. తల్లిదండ్రులు మృతిచెందడం.. తోడబుట్టిన అన్న తన దారి తాను చూసుకోవడంతో ఎలాంటి ఆసరా లేని స్థితిలో ఆమె మతి స్థిమితం కోల్పోయింది.
ఈ క్రమంలో రోడ్లపై సంచరిస్తూ బిచ్చమెత్తుకునేది. అలాంటి మహిళపై కొందరు కామాంధులు లైంగిక దాడి చేశారు. ఇప్పటివరకు రెండు సార్లు తల్లయిన ఆమె.. తాజాగా ఆదివారం మరో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం కాగానే ఆమె వెళ్లిపోవడంతో స్థానికులు ఆ ఆడపిల్లను శిశుగృహకు అప్పగించారు. ఆ అభాగ్యురాలపై ఇన్నిసార్లు అఘాయిత్యాలు జరిగినా అధికారులు సరిగా స్పందించలేదని విమర్శిస్తున్నారు. నిందితులు ఎవరో గుర్తించి, శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
579716 960243Now im encountering a fresh short troubles Once i cant appear like allowed to sign up for the particular give food to, Now im utilizing search engines like google audience. 557707
153440 550695i would have to make much more christmas cards becuase next month is december already- 402267
700293 96766Hi, you used to write outstanding articles, but the last several posts have been kinda boring I miss your tremendous posts. Past few posts are just just a little out of track! 523342