బొట్టు, గోరింటాకు పెట్టుకుని వస్తున్నారని జరిమానాలు విధిస్తోంది ఓ ప్రిన్సిపల్. కర్నూల్ జిల్లా డిఎంహెచ్వో కార్యాలయ ప్రాంగణంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ గా 30 మంది విద్యార్థినులు శిక్షణ తీసుకుంటున్నారు. వారికి అక్కడే వసతి సౌకర్యం కూడా ఉంది.
ఈ కోర్సుకు ప్రిన్సిపల్, వార్డెన్ గా విజయ సుశీల ఉంటుండగా వారిచేత వ్యక్తిగత సేవలు చేయించుకోవడంతో పాటు బొట్టు పెట్టుకున్నా, గోరింటాకు పెట్టుకున్నా ఆమె జరిమానాలు విధిస్తుండేది.
అంతే కాకుండా వేధింపులు కూడా ఎక్కువవడంతో విద్యార్థినులు అందరూ కలిసి ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ లక్ష్మి నర్సయ్య దృష్టికి తీసుకువెళ్లగా విజయ సుశీలను వసతి గృహంలో ఉండకూడదని వేరే ఇల్లు చూసుకోవాలని చెప్పారు.
అప్పటి నుండి విద్యార్థినులకు మరింతగా వేధింపులు పెరగడంతో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. పరిస్థితులు అదుపు తప్పేలా ఉండటంతో విద్యార్థినులకు సెలవులు ఇచ్చి ఇంటికి పంపేశారు.
835524 863829I surely did not realize that. Learnt some thing new these days! Thanks for that. 604858
158682 550330bless you with regard to the particular weblog post ive truly been looking with regard to this kind of advice on the net for sum time these days hence with thanks 799808
87611 334429Great weblog here! Also your website quite a bit up fast! 748947
143264 626951I really pleased to uncover this website on bing, just what I was searching for : D too bookmarked . 338489
272615 338790Extremely fascinating topic , thanks for putting up. 391839
808125 23733Some truly great content on this internet website , appreciate it for contribution. 650743