గత రెండు నెలలుగా లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఆదాయం లేక కనీసం తిండికి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి యజమానులకు రెంట్ తీసుకోకుండా కాస్త దయ చూపాలి అంటూ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ విజ్ఞప్తి కాదు ఆర్డర్ అంటూ స్వయంగా ప్రకటించాడు. ఇలాంటి సమయంలో ఉత్తర ప్రదేశ్ లో అజామ్ ఘర్ ప్రాంతంకు చెందిన రాకేష్ రాయ్కి చెందిన ఇంట్లో సంజీవ్ తన కుటుంబంతో ఉంటున్నాడు.
సంజీవ్ ఆటో మొబైల్ షాప్ నిర్వహిస్తూ కుటుంబంను సాగిస్తున్నాడు. గత రెండు నెలలుగా షాప్ ఓపెన్ చేయక పోవడంతో అద్దె చెల్లించలేక పోయాడు. రాయ్ అద్దె చెల్లించాల్సిందే అంటూ పదే పదే ఒత్తిడి చేశాడు. దాంతో సంజీవ్ ఇప్పట్లో ఇవ్వలేను అంటూ ఖరాకండీగా చెప్పేయడంతో రాయ్ తీవ్ర కోపంతో రగిలి పోయాడు. ఇద్దరి మద్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త సీరియస్ అవ్వడంతో రాయ్ ఏకంగా సంజయ్ మరియు ఆయన భార్యను గన్తో కాల్చి చంపేశాడు. ఇద్దరు కూడా రక్తపు మడుగులో ఉండటంతో స్థానికులు హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు కూడా మృతి చెందారు. రాయ్ పై పోలీసులు హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
430037 149469This post post created me feel. I will write something about this on my blog. 270159
391694 916617excellent day, your internet internet site is inexpensive. I do many thanks for succeed 501769
126456 363164I truly prize your piece of work, Great post. 172973