తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పక్రియ సాగుతుందని ఆరోగ్య శాఖ ప్రధాన అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా మే 1 నుండి 18 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కాని తెలంగాణలో మాత్రం ప్రస్తుతానికి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం లేదు అంటూ ఆయన తేల్చి చెప్పాడు. మొదట 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ను ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.
45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చి ఆ తర్వాత 18 ఏళ్లు దాటిన వారికి ఇస్తామని ఆయన చెప్పుకొచ్చాడు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని వ్యాక్సిన్ కేంద్రాల్లో కూడా 200 మందికి ప్రతి రోజు వ్యాక్సిన్ ఇస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఒక్కో కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని ఆయన అన్నారు. శ్రీనివాసరావు మాటలను బట్టి ఇప్పట్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం సాద్యం కాకపోవచ్చు అనిపిస్తుంది.
405302 327120I conceive this web site has got some real excellent details for every person : D. 742317
150627 495731You produced some decent points there. I looked on the internet for that issue and located a lot of people will go in addition to with the internet web site. 813373
122414 603430I really like your writing style, good info , thankyou for putting up : D. 595204