రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ పిటిషన్లపై నేడు జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్జీటీ చెన్నై బెంచ్లో విచారణ జరిగింది. ప్రాజెక్టు సందర్శనకు ఏపీ ప్రభుత్వం సహకరించట్లేదని కృష్ణా బోర్డు అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్జీటీ ఆదేశాలు ఏపీ ప్రభుత్వం పాటించడంలేదని గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లు వేశారు. డీపీఆర్ తయారీకి అధ్యయనం మాత్రమే చేస్తున్నామని.. కృష్ణా బోర్డు అఫిడవిట్పై సమాధానం ఇస్తామని ఏపీ తెలిపింది. ప్రాజెక్టు సందర్శనకు ఈ సమయంలో పంపించాల్సిన అవసరం లేదని తెలిపింది.
అయితే.. ఎన్జీటీ బృందమే సందర్శించాలని.. హెలికాప్టర్ సహా అన్ని సౌకర్యాలు చూసుకుంటామని తెలంగాణ తెలిపింది. దీంతో కృష్ణా బోర్డు, ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రాజెక్టులో తనిఖీ జరిపి నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీని ఎన్జీటీ ఆదేశించింది. కృష్ణా బోర్డు నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయని.. ఉల్లంఘనలకు పాల్పడి ఏపీ పనులు జరుపుతారని అనుకోవట్లేదని.. ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని పేర్కొంది. విచారణను ఆగష్టు 9కి వాయిదా వేసింది.
777219 268681hi this post assist me full . .should you want watches males go to my websites is very help you for men watches. .thank man excellent job. 561665
762637 872235I believe this web internet site has got really outstanding indited articles content material . 103439
265223 908085Where else may just anybody get that kind of info in such a perfect approach of writing? 255304
700048 807102Hi, you used to write excellent articles, but the last several posts have been kinda boring I miss your super writing. Past several posts are just slightly out of track! 975882