నేటి నుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఆపరేషన్ రోప్ (అడ్డంకెల పార్కింగ్ మరియు ఆక్రమణల తొలగింపు)ను ట్రాఫిక్ పోలీసులు ముమ్మరం చేశారు. ఫుట్ పాత్ మీద ఉన్న ఆక్రమణలపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొత్త నిబంధనలు ఈరోజు నుండి అమల్లోకి తీసుకొచ్చారు.
వీటిలో భాగంగా పాదచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తూ రూ.600 ఫైన్ విధించనున్నారు. సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ దాటితే ఇకపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. స్టాప్ లైన్ దాటి ముందుకొస్తే రూ.100 జరిమానా విధిస్తారు. ఇకపై ఫ్రీ లెఫ్ట్ను బ్లాక్ చేసే వాహనదారులకు రూ.1000 ఫైన్ పడనుంది. ఫుట్పాత్లపై ఎవరైనా దుకాణదారులు వస్తువులు పెడితే వారికి కూడా ఇక నుంచి భారీ జరిమానా తప్పదు. ఇక రెడ్ సిగ్నల్ దగ్గర అడ్డదిట్టంగా వాహనాలను నిలిపేవారిపై కూడా దృష్టిపెట్టారు పోలీసులు.
591318 289457What host are you the usage of? Can I get affiliate hyperlink for your host? I wish web site loaded up as quickly as yours lol 922761
654841 825467Outstanding read, I just passed this onto a friend who was performing some research on that. And he really bought me lunch since I located it for him smile So let me rephrase that: Thank you for lunch! 321832
500447 278723I truly enjoy examining on this site , it has very good content . 691349