కరోనాతో ఇప్పటికే కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు. లక్షల మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇలాంటి సమయంలో చిన్న వైరస్ కూడా పెద్ద టెన్షన్ ను పెడుతోంది. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో మొదటగా మార్ బర్గ్ వైరస్ ను గుర్తించారు. ఈ వైరస్ కూడా గబ్బిలం నుండి సోకుతుందని అంటున్నారు. మార్ బర్గ్ వైరస్ సోకిన వైరస్ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ సోకి ఒక వ్యక్తి చనిపోయారు. మొదటి మరణం మృతి చెందడటంతో ఆందోళన పెరుగుతూ ఉంది.
గత నెలలో ఓ వ్యక్తి జ్వరం, జలుబు ఇంకా పలు సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆగస్టు 1 న అతడికి చికిత్స అందించడం మొదలు పెట్టడం జరిగింది. కాని ఒక్క రోజులోనే అతడు మృతి చెందాడు. దాంతో ఆ విషయాన్ని ఎంక్వౌరీ చేయడం మొదలు పెట్టారు. అతడికి సోకింది అత్యంత ప్రమాదకరమైన మార్బర్గ్ వైరస్ అని శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. ఈ వైరస్ ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కనుక మార్ బర్గ్ వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతారు.
450589 886542Wonderful paintings! This really is the kind of information that need to be shared about the internet. Disgrace on Google for now not positioning this publish upper! Come on more than and talk over with my website . Thanks =) 281891
445270 970571Hey, you?re the goto expert. Thanks for haingng out here. 971778