ఈమద్య కాలంలో ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవ్వడం పరిపాటి అయ్యింది. ఆమద్య అమెరికాకు చెందిన ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెల్సిందే. అది మరిచి పోకముందే ఇండియాకు చెందిన పలువురు ప్రముఖుల సోషల్ మీడియా పేజీలు హ్యాకింగ్ కు గురి అయ్యాయి. తాజాగా తిరుమల తిరుపతికి చెందిన పోలీసు ఉన్నతాధికారుల ఫేస్ బుక్ అకౌంట్స్ హ్యాకింగ్ కు గురి అయ్యాయి. నలుగురి ఫేస్ బుక్ అకౌంట్స్ ను హ్యాక్ చేసిన హ్యాకర్స్ వారి మెసెంజర్స్ నుండి మెసేజ్ లు పంపించి డబ్బులు డిమాండ్ చేశారు.
తిరుమల తిరుపతికి చెందిన సీఐలు రామకృష్ణ మరియు సాయి గిరిధర్ లు ఇంకా ఇద్దరు ఎస్సైలకు సంబంధించిన ఫేస్ బుక్ అకౌంట్స్ ను హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ కొందరికి మెసేజ్ లు చేయడం జరిగింది. దాంతో కొందరు నిజమే అనుకుని వారికి కాల్ చేసి డబ్బు అవసరం ఏంటీ ఎలా పంపించాలంటూ అడిగేందుకు కాల్ చేశారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారి అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి అంటూ నిర్థారణ అవ్వడంతో సైబర్ క్రైమ్ వారు విచారణ మొదలు పెట్టారు.
625442 226971Aw, this was a truly good post. In concept I wish to put in writing like this furthermore – taking time and actual effort to make an outstanding article nevertheless what can I say I procrastinate alot and not at all appear to get something done. 753568
793150 846912I got what you intend, saved to bookmarks , very decent internet internet site . 331333