‘కరోనా ఇంకా పోలేదు, మనతోనే ఉంది.. ప్రజలంతా బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాల’ని తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో కేసుల పెరుగుదల, ఫోర్త్ వేవ్ వార్తలపై ఆయన స్పందించారు.
‘కరోనా ప్రస్తుతం ఎండమిక్ దశలో ఉంది. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది మధ్యలో ఎండ్ కావొచ్చు. ప్రస్తుతం నమోదువుతున్న కేసులతో దేశంలో, రాష్ట్రంలో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం లేదు. మరో ఆరు నెలలు ఇలా పెరుగుదల ఉండొచ్చు. కేసుల పెరుగుదలతో ఆందోళన చెందొద్దు. రాష్ట్రంలో గత వారం 355, ఈవారం 555 కేసులతో 56 శాతం పెరుగుదల కనిపించిందిస’.
‘రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 811 ఉన్నాయి. ఆసుపత్రిలో చేరికలు, మరణాలు లేవు. మూడు రోజులుగా 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ దాదాపు పూర్తవడం వల్ల ఇమ్యునిటీ సాధించాం. వర్షా కాలంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లలకు వ్యాక్సినేషన్ అత్యంత అవసరం. 12–18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది’ అని అన్నారు.
867494 574809Many thanks for this specific information I was basically browsing all Search engines to discover it! 244443
817769 202038Now im encountering a fresh short difficulties Once i cant appear like allowed to sign up for the certain give food to, Now im utilizing search engines like google audience. 578601
923294 295078Simply a smiling visitant here to share the enjoy (:, btw outstanding pattern . 360549
378162 700336Properly, that is excellent, however consider further options weve got here? Could you mind submitting an additional post relating to them also? A lot of thanks! 807427
10525 125367Woh I like your articles , saved to fav! . 75948