Switch to English

6గురు నిందితుల్లో 5గురు మైనర్లే.. జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ పై సీపీ ప్రెస్ మీట్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో సమగ్ర దర్యాప్తు చేశామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈకేసులో నిందితులు మొత్తం ఆరుగురిలో ఒకరు మేజర్ కాగా మిగిలిన ఐదుగురు మైనర్లేనని తెలిపారు. మేజర్ పేరు సాదుద్దీన్ మాలిక్ కాగా.. మైనర్లు అయినందున వారి పేర్లు వెల్లడించేందుకు వీల్లేదని అన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు వివరించారు.

బెంగళూరు నుంచి మొదలు..

‘మార్చి 28న బెంగళూరులో నివసించే ఓ విద్యార్ధి పాఠశాలల ప్రారంభానికి ముందు పార్టీ చేసుకోవాలని పబ్ విషయమై ముగ్గురు స్నేహితులను సంప్రదించాడు. వారు అమ్మేసియా పబ్ ను సూచించడంతో నాన్ ఆల్కహాలిక్, నాన్ స్మోకింగ్ పార్టీ కోసం పబ్ బుక్ చేశారు. అందరూ మైనర్లు కావడంతో మేజర్ అయిన ఉస్మాన్ ఆలీఖాన్ తో పబ్ బుక్ చేయించారు. మే 28న పార్టీ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మే 25న బెంగళూరు నుంచి వచ్చిన అబ్బాయి పబ్ లో రూ.1లక్ష అడ్వాన్స్ ఇచ్చారు. స్నేహితుల ద్వారా బాధితురాలు టికెట్ బుక్ చేసుకుంది’.

పార్టీ జరిగిన రోజు..

పార్టీ జరిగిన రోజు మధ్యాహ్నం 1.10 గంటలకు బాధితురాలితోపాటు బాలుడు పబ్ లోకి వెళ్లారు. 1.50 వరకూ డ్యాన్స్ చేసిన అనంతరం బాలుడు వెళ్లిపోయాడు. మరో స్నేహితురాలితో బాలిక అక్కడే ఉంది. 3.15 గంటలకు 5.10 గంటలకు నిందితుల్లో ఒకరు, సాదుద్దీన్ బాలికతో మాటలు కలిపి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో 5.40 గంటలకు బాలిక, ఆమె స్నేహితురాలు పబ్ నుంచి బయటకు వచ్చేశారు. ఇది గమనించిన మిగిలిన నిందితులు బాలికను ఫాలో అయ్యారు. అత్యాచారం చేయాలనే ఆలోచన కూడా అప్పుడే వచ్చినట్టు తెలుస్తోంది. బాధితురాలి స్నేహితురాలు క్యాబ్ లో వెళ్లిపోయింది.

బాలికను ట్రాప్ చేసి సాదుద్దీన్ తోపాటు ముగ్గరు మైనర్లు ఆమెను బెంజి కార్లో తీసుకెళ్లారు. అక్కడి నుంచి బేకరీకి వెళ్లారు. కారులోనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. 5.54 తర్వాత బెంజి నుంచి ఇన్నోవాలోకి మారాక.. అందులో సాదుద్దీన్ మాలిక్, ఐదుగురు మైనర్లు వెళ్లారు. రోడ్ నెంబర్ 44లో ఓచోట ఆపి మైనర్ ఆమెపై అత్యాచారం చేశాడు. మిగిలిన నిందితులు కారులో తిరుగుతూ అత్యాచారం చేశారు. ఈక్రమంలో ఆమె మెడ, ఇతర శరీర భాగాలపై గాయాలయ్యాయి., ఘటన తర్వాత ఆమెను పబ్ వద్ద దించేసి వెళ్లిపోయారు.

మూడు రోజుల తర్వాత..

తండ్రికి ఫోన్ చేయడంతో వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. మూడు రోజుల తర్వాత గాయాలు చూసి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం. 1న కేసు నమోదు చేసి 3వ తేదీన సాదుద్దీన్ ను అరెస్టు చేశాం. సాదుద్దీన్ తోపాటు నలుగురు మైనర్లు ఆమెపై అత్యాచారం చేశారు. మరో మైనర్ అత్యాచారం చేయలేదు. బలమైన ఆధారాల సేకరణ వల్ల కొంత ఆలస్యమైంది. నిందితులపై పెట్టిన సెక్షన్ల ప్రకారం జీవితఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంది. అత్యాచారం చేయకపోయినా కారులో ఆమెను ముద్దాడిన ఐదో మైనర్ కు 5-7 ఏళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది. ఘటనను వీడియోలు తీసీ వాళ్లే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇకపై పోలిస్ క్లియరెన్స్ ఇచ్చాకే పబ్ లకు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం’ అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...